రూ.10 కోట్లకు అమ్ముడుపోయిన రూపాయి నాణేం..!

మనలో చాలా మందికి పాత నాణేలు సేకరించే అలవాటు ఉంటుంది. పాత నాణేలు, అరుదైన నాణేలె ఎక్కడ కనిపించిన వాటిని భద్రంగా దాచుకుంటారు. నాణేలె పాతవి అయ్యే కొద్ది వాటికి గుర్తింపు, విలువ పెరుగుతూ ఉంటుంది. కొందరు వాటికి మంచి ధర వచ్చినప్పుడు అమ్మేసుకుంటారు. తాజాగా ఓ పాతనాణెం ఊహించని ధరకు అమ్ముడుపోయింది. ఈ అరుదైన నాణేం ఆన్ లైన్ వేలంలో రూ.10 కోట్లకు అమ్ముడుపోయింది. ఇంత ధర ఎందుకనుకుంటున్నారా..

ఈ నాణేం ఇప్పటిది కాదు. 1885 లో భారత్ లో బ్రిటీష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో జారీ చేసిన రూపాయి నాణేం.. ఓ వ్యక్తి దగ్గర ఈ నాణేం భద్రంగా ఉంది. ఇటీవల జరిగిన వేలంలో ఓ వెబ్ సైట్ ఈ రూపాయి నాణేన్ని రూ.10 కోట్లకు కొనుగులు చేసింది. ఈ ఒక్క నాణేం అతడ్ని కోటీశ్వరుడిని చేసింది.  

 

Leave a Comment