తమిళనాడు రాష్ట్రం కుడ్డలోర్ జిల్లాలోని నెవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(ఎన్ఎల్ సీ) ఇండియా లిమిటెడ్, 259 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(జీఈటీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
మొత్తం పోస్టులు – 259
గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
మెకానికల్ -125
అర్హత – మెకానికల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ
ఎలక్ట్రికల్(ఇఇఇ) – 65
అర్హత – ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ
ఎలక్ట్రికల్(ఇసిఇ) – 10
అర్హత – ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ లో డిగ్రీ
సివిల్ – 05
అర్హత – సివిల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ
కంట్రోల్ & ఇన్ స్ట్రుమెంటనేషన్ – 15
అర్హత – ఇన్ స్ట్రుమెంటనేషన్ & కంట్రోల్ లో డిగ్రీ
కంప్యూటర్ – 05
అర్హత – కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ లేదా కంప్యూటర్స్ లో పీజీ
మైనింగ్ – 05
అర్హత – మైనింగ్ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ
జూయాలజీ – 05
అర్హత – ఎమ్.టెక్ లేదా జూయాలజీలో ఎంఎస్సీ
ఫైనాన్స్ – 14
అర్హత – సీఏ / సీఎంఏ/ ఏదైనా డిగ్రీ
హ్యూమన్ రిసోర్స్ – 10
అర్హత – ఏదైనా డిగ్రీ లేదా పీజీ లేదా సంబంధిత విభాగంలో డిప్లొమా
వయస్సు – జనరల్ అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీకి 33 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 35 ఏళ్లు మించకూడదు.
పరీక్ష ఫీజు – జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు రూ.854/
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుబీడీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ లకు రూ.354/.
దరఖాస్తు చేసేందుకు తేదీ – మార్చి 18, 2020 నుంచి
దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 17, 2020
పరీక్ష తేదీ – మే 26, 27, 2020
పూర్తి వివరాలకు నోటిఫికేషన్ – CLICK HERE
WEB SITE – CLICK HERE