జియో వినియోగదారులక గుడ్ న్యూస్

మే 3 వరకు లాక్ డౌన్ అమలులో ఉన్న కారణంగా Jio తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా నేపథ్యంలో Jio వినియోగదారులు తమ గడువు ముగిసిన కూడా Incoming Call ను స్వీకరించవచ్చని ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ కూడా తన వినియోగదారుల కోసం మే 5 వరకు Incoming Call చెల్లుబాటును పొడిగించింది. AirTel మరియు Vodafone Idea కూడా తమ కస్టమర్ల కోసం Incoming Call వెసులుబాటును కల్పించాయి.

అయితే  Jio మాత్రం ఎప్పటి వరకు ఈ చెల్లబాటు అమల్లో ఉంటుందని విషయంపై స్పష్టత ఇవ్వలేదు. లక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి గడువు ముగిసినా, రీచార్జ్ చేసుకోని వారికి ఈ చెల్లుబాటు వర్తిస్తుందో లేదో ప్రకటించలేదు. 

Jio తన వినియోగదారులకు జియో పోస్ లైట్  యాప్ ను కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా ఇతర జియో కస్టమర్లకు రీచార్జ్ చేస్తే కమీషన్ పొందవచ్చు. ఇలాంటి ఆఫర్ ను ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కూడా తమ కస్టమర్ల కోసం తీసుకొచ్చాయి.   

 

Leave a Comment