దేశంలో పెట్రో మంట..

దేశవ్యాప్తంగా పెట్రోల్ మరయు డీజిల్ ధరలు భగ్గమంటోన్నాయి. మంగళవారం కూడా చమురు కంపెనీలు ధరలను పెంచాయి. 12 వారాల సుదీర్ఘ విరామం తర్వాత చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్ ధరలు లీటర్ కు 47 పైసలు, డీజిల్ ధరలు 57 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.73కు చేరగా, లీటర్ డీజిల్ ధర రూ.75.19 చేరుకుంది. 

ప్రముఖ నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు..

 

నగరంపెట్రోల్డీజిల్
ఢిల్లీ76.7375.19
హైదరాబాద్79.6573.49
అమరావతి80.0273.87
చెన్నై83.6273.17
ముంబై83.6273.75
కోల్ కతా78.5570.84

 

Leave a Comment