APలో Corona virus పాజిటివ్ కేసులు అదుపులోకి రావడం లేదు. 24 గంటల్లో కొత్తగా 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెరిగిన కేసులతో కలుపుకొని APలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757కు చేరుకుంది. ఇప్పటి వరకు Corona పాజిటివ్ తో 22 మంది మరణించారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకోని 96 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా కర్నూలులో 10, గుంటూరులో 9, క్రిష్టా 3, కడప 6, పశ్చిమ గోదావరి 4, అనంతపురంలో 3 కేసులు నమోదయ్యాయి.
District wise corona positive cases..
Ananthapur -36
Chittor -53
East Godavari – 26
Guntur – 158
Kadapa – 46
Krishna- 83
Kurnool – 184
Prakasam- 44
Srikakulam- 0
Vishakapatnam- 21
Vizianagaram- 0
West godavari- 39