ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా లక్షణాలు..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయన జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో అప్పటి నుంచి ఆయన ఎవరినీ కలవలేదు. తన సమావేశాలన్ని రద్దు చేసుకున్నారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉండటంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. దీంతో ఆయనకు రేపు కరోనా టెస్టు చేయనున్నట్లు తెలిసింది. 

 

Leave a Comment