90 వేలు దాటిన కరోనా కేసులు

భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరగడమే తప్ప తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లోనే 5 వేల వరకు కేసులు నమోదవడంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 90 వేల మార్కును దాటాయి. ఇప్పటి వరకు 90,927 కేసులు నమోదవ్వగా, 2872 మంది మరణించారు.

రాష్ట్రాల వారీగా కరోనా కేసులు..

మహారాష్ట్ర – 30,706

గుజరాత్ – 10,988

తమిళనాడు – 10,585

ఢిల్లీ – 9333

రాజస్థాన్ – 4,960

మధ్యప్రదేశ్ – 4,789

ఉత్తరప్రదేశ్ – 4,258

పశ్చిమ బెంగాల్ – 2,576

ఆంధ్రప్రదేశ్ – 2355

పంజాబ్ – 1946

తెలంగాణ – 1509

బీహార్ – 1179

జమ్మూకశ్మీర్ – 1121

కర్ణాటక – 1092

హర్యానా – 887

ఒడిషా – 737

కేరళ – 587

జార్ఖండ్ – 217

చంఢీఘర్ – 191

త్రిపుర – 167

అస్సాం – 92

ఉత్తరాఖండ్ – 88

హిమాచల్ ప్రదేశ్ – 78

చత్తీస్ ఘర్ – 67

లద్దాక్ – 43

Leave a Comment