భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరగడమే తప్ప తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లోనే 5 వేల వరకు కేసులు నమోదవడంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు 90 వేల మార్కును దాటాయి. ఇప్పటి వరకు 90,927 కేసులు నమోదవ్వగా, 2872 మంది మరణించారు.
రాష్ట్రాల వారీగా కరోనా కేసులు..
మహారాష్ట్ర – 30,706
గుజరాత్ – 10,988
తమిళనాడు – 10,585
ఢిల్లీ – 9333
రాజస్థాన్ – 4,960
మధ్యప్రదేశ్ – 4,789
ఉత్తరప్రదేశ్ – 4,258
పశ్చిమ బెంగాల్ – 2,576
ఆంధ్రప్రదేశ్ – 2355
పంజాబ్ – 1946
తెలంగాణ – 1509
బీహార్ – 1179
జమ్మూకశ్మీర్ – 1121
కర్ణాటక – 1092
హర్యానా – 887
ఒడిషా – 737
కేరళ – 587
జార్ఖండ్ – 217
చంఢీఘర్ – 191
త్రిపుర – 167
అస్సాం – 92
ఉత్తరాఖండ్ – 88
హిమాచల్ ప్రదేశ్ – 78
చత్తీస్ ఘర్ – 67
లద్దాక్ – 43