jagan

అవినీతిని ఏరిపారేయాలి : సీఎం జగన్

అమరావతి : వ్యవస్థల్లో ఉన్న అవినీతిని ఏరిపారేయాలని, ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అవినీతి ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కార్మికుల సంక్షేమం, వారికి అందుతున్న వైద్య సౌకర్యాలపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read more

nathvani

జగన్‌తో కలిసి పనిచేయడం సంతోషకరం: నత్వానీ

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నామినేట్‌ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్ నత్వానీ మంగళవారం నాడు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనాంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీ నుంచి …

Read more

election comisioner

12 కార్పొరేషన్లకు మాత్రమే ఎన్నిక : ఈసీ

కేసుల కారణంగా శ్రీకాకుళం, నెల్లూరు, రాజమహేంద్రవరం ఎన్నిక వాయిదా  అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ సోమవారం మీడియా సమావేశం ద్వారా నోటిఫికేషన్‌ …

Read more

ap govt

ఏపీలో ‘పుర’ నోటిఫికేషన్‌ విడుదల

అమరావతి: ఏపీలో పుర, నగర పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈనెల 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న నామినేషన్ల …

Read more

ycp

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు. .

అమరావతి : త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికకు అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకటరమణ, వైసీపీ సీనియర్‌ నేత అయోధ్య రామిరెడ్డితో పాటు పారిశ్రామిక వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం …

Read more

amrutha

మా అమ్మకూ ప్రాణహాని ఉంది : అమృత

మిర్యాలగూడ : మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆయన కుమార్తె అమృత అన్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వ్యాఖ్యానించారు. మిర్యాలగూడలో అమృత మీడియాతో మాట్లాడారు. తన భర్త ప్రణయ్‌ హత్య కేసులో శిక్ష భయంతోనే మారుతీరావు ఆత్మహత్యకు …

Read more

cs neelam sahni

సిఎస్ తో జర్మనీ కౌన్సల్ జనరల్ కేరిన్ స్టోల్ భేటి

అమరావతి : చెన్నె లోని  కౌన్సలేట్ జనరల్ ఆఫ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీకి చెందిన కౌన్సల్ జనరల్ కేరిన్ స్టోల్(Karin Stoll) సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో …

Read more

corona virus

కరోనా బాధిత దేశాల లిస్టులో భారత్..

కోరనా బాధిత  దేశాల్లో భారత్ ను కూడా చేర్చింది ఖతర్. భారత దేశానికి ప్రయాణించరాదని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. మొత్తం 14 దేశాలను కరోనా ఎఫెక్టెడ్ దేశాల లిస్టులో చేర్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇండియాతో బాటు చైనా, ఈజిప్ట్, ఇరాన్, …

Read more

elections unanimous

ఏకగ్రీవమైతే భారీ నజరానా

గ్రామ సర్పంచ్, వార్డు పదవులతో సహా ఏకగ్రీవమైన గ్రామాలకే వర్తింపు   2 వేలలోపు జనాభా ఉండే గ్రామం ఏకగ్రీవమైతే రూ.5 లక్షలు  పది వేల జనాభా ఉండే గ్రామం ఏకగ్రీవమైతే రూ.20 లక్షలు  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన పంచాయతీరాజ్‌ శాఖ  అమరావతి …

Read more

election commisioner

ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే..!

1995 తర్వాత రెండో సంతానంగా కవలలు పుట్టి మొత్తం ముగ్గురు ఉన్నా అర్హులే ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు అనర్హులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లకు అర్హతలపై ఎన్నికల కమిషన్‌ స్పష్టత అమరావతి : ముగ్గురు పిల్లలు ఉన్నా స్థానిక …

Read more