సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో పోస్టులు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోలు, ఫొటోలు ఉంటాయి.. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఐఏఎస్ ఆఫీసర్ దుష్యంత్ కుమార్ ఈ ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో ఓ పిల్లవాడు రాత్రిపూట గుడిసేపై కూర్చొని వీధి లైట్ కింద చదువుతున్నాడు.
ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. దీనిపై కామెంట్లు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. పిల్లవాడికి చదువంటే ఎంత ఇష్టమో అని కొందరు కామెంట్ చేస్తుండగా.. ఇది గర్వకారణం కాదు.. సిగ్గుచేటు అని మరి కొందరు అంటున్నారు. ఆ పిల్లవాడు ఉత్తర్ ప్రదేశ్ లోని బిజ్నోర్ కి చెందిన వాడని తెలిసింది.. ఈ ఫొటోపై ఎటువంటి రాజకీయాలు చేయవద్దని, విద్యార్థి స్ఫూర్తిని మెచ్చుకోవాలని అంటున్నారు. మరీ ఈ ఫొటోపై మీరు ఏం చెబుతారో కామెంట్ చేయండి..
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए. pic.twitter.com/Cn4P3CMYhs
— Awanish Sharan (@AwanishSharan) September 1, 2022
भरोसा खुद पर रखो तो ताकत बन जाती है और दूसरों पर रखो तो कमजोरी बन जाती है … !
👍👍 pic.twitter.com/F2DdAp85Jk— Prahlad Meena / प्रहलाद मीना, IPS (@IPS_Prahlad) September 2, 2022