నేషనల్ బుక్ ట్రస్ట ఆఫ్ ఇండియాలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
పీఆర్ అసిస్టెంట్ పోస్టులు
మార్కెటింగ్ అసిస్టెంట్ పోస్టులు
అడ్మిన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
కన్సల్టెంట్ పోస్టులు
అర్హత- గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ జర్నలిజం / మాస్ కమ్యూనికేషన్ ఉత్తీర్ణతతో పాటు, కంప్యూటర్ పరిజ్నానం ఉండాలి. అనుభవం తప్పనిసరి. కొన్ని పోస్టులకు పదో తరగతి లేదా టెక్నాలజీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత లేదా ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణ.
దరఖాస్తు విధానం – ఆన్ లైన్
ఎంపిక విధానం – షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 15, 2020
పూర్తి వివరాలకు వెబ్ సైట్ – https://www.nbtindia.gov.in/