ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన మొతెరాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించారు. ఈ స్టేడియానికి ప్రధాని మోడీ పేరు పెట్టారు. ఇంతకు ముందు ఇది సర్దార్ పటేల్ స్టేడియంగా ఉండగా, ఇప్పుడు సర్దార్ పేరును స్పోర్ట్స్ కాంప్లెక్స్ కే పరిమితం చేశారు. ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 1.10 లక్షలు కావడం విశేషం.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీసీసీఐ సెక్రటరీ జై షా, స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మొతేరాలోని సర్దార్ పటేల్ స్పోర్ట్స్ ఎన్ క్లేవ్, నరేంద్ర మోడీ స్టేడియంలకు తోడుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా నిర్మంచనున్నామని ప్రకటించారు. ఈ మూడు అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల అతిథ్యానికి సన్నద్ధమవుతున్నాయన్నారు. అమ్మదాబాద్ భారతదేశ ‘స్పోర్ట్స్ సిటీ’గా ఖ్యాతికెక్కనుందని ఆయన తెలిపారు.
Gujarat: President Ram Nath Kovind and his wife perform ‘bhumi pujan’ of Sardar Vallabhbhai Patel Sports Enclave in Ahmedabad’s Motera
Union Home Minister Amit Shah, Sports Minister Kiren Rijiju and Gujarat Deputy Chief Minister Nitin Patel also present pic.twitter.com/vWlEnoTPQ1
— ANI (@ANI) February 24, 2021
Motera in all readiness 😍
Just a few hours left for the #PinkBallTest #INDvENG @Paytm
ARE YOU READY 😎👌🏻 #TeamIndia pic.twitter.com/EdyGsLlQws
— BCCI (@BCCI) February 24, 2021