ముగ్గురు విద్యార్థులతో లేడీ టీచర్.. రాసలీలల వీడియో వైరల్..!

విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టించే ఘటన ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ముగ్గురు విద్యార్థులతో శారీరకంగా కలిసింది.. అంతే కాదు.. దానిని వీడియో తీసి వైరల్ చేసింది. మధురైలోని ఓ గవర్నమెంట్ స్కూల్ లో పని చేస్తున్న 42 ఏళ్ల టీచర్ ముగ్గురు విద్యార్థులను ఓరోజు తన ఇంటికి రప్పించుకుంది..

ఈక్రమంలో ముగ్గురితో శారీరకంగా కలిసింది.. దీనిని 39 ఏళ్లు ఉన్న ఆమె లవర్, మరో వ్యాపారవేత్త కలిసి వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది వైరల్ అయ్యి పోలీసుల దృష్టికి చేరింది. దీంతో తమిళనాడు డీజీపీ కార్యలయం స్పందించి.. వెంటనే ఆ వీడియో తొలగించాలని మధురై సైబర్ సెల్ ని ఆదేశించింది. 

ఈ కేసులు తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉపాధ్యాయురాలు, ఆమె ప్రియుడును మధురై పోలీసులు అరెస్ట్ చేశారు. భర్త నుంచి విడిపోయిన టీచర్ 2010 నుంచి ఆ వ్యాపారవేత్తతో సహజీవనం చేస్తోంది.. ఈ కేసులో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా టీచర్, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు. 

 

 

Leave a Comment