ప్రతి ఒక్కరూ తప్పకుండా తాగాల్సిన కషాయం..!

కరోనా వైరస్ కేసులు దేశంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడంతో పాటు ఒకటి లేదా రెండు సార్లు కషాయం కూడా తీసుకోవాలని చెబుతున్నారు. సో ఈ వీడియోలో మనం రొోగనిరోధక శక్తిని పెంచే ఇమ్యూనిటీ టీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

 

Leave a Comment