ఏపీలో టీడీపీ పార్టీని పటిష్ట పరిచేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 25 మంది అధ్యక్షులను ప్రకటించారు. పార్లమెంట్ ఒక యూనిట్ గా జిల్లా అధ్యక్షులను నియమించారు.
కొత్త అధ్యక్షులు వీరే..
1.శ్రీకాకుళం – కూన రవికుమార్
2.విజయనగరం – కిమిడి నాగార్జున
3.అరకు – సంధ్యా రాణి
4.విశాఖపట్నం – పల్లె శ్రీనివాసరావు
5.అనకాపల్లి – బుద్ధ నాగజగదీశ్వరరావు
6.కాకినాడ – జ్యోతుల నవీన్
7.అమలాపురం – రెడ్డి అనంత కుమారి
8.రాజమండ్రి – జవహర్
9.నర్సాపురం – తోట సీతారామ లక్ష్మి
10.ఏలూరు – వీరాంజనేయులు
11.మచిలీపట్నం – కొనకళ్ల నారాయణరావు
12.విజయవాడ – నెట్టెం రఘురాం
13.గుంటూరు – తెనాలి శ్రవణ్ కుమార్
14.నర్సరావు పేట – జీవీ ఆంజనేయులు
15.బాపట్ల – ఏలూరి సాంబశివరావు
16.ఒంగోలు – డాక్టర్ నూకసాని బాలాజీ
17.నెల్లూరు – షేక్ అబ్దుల్ అజీజ్
18.తిరుపతి – జి.నర్సింహా యాదవ్
19.చిత్తూరు – వెంకటమణిప్రసాద్(నాని)
20.రాజంపేట – రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి
21.కడప – మల్లెల లింగారెడ్డి
22.అనంతపురం – కాల్వ శ్రీనివాసులు
23.హిందూపురం – బీకే పార్థసారథి
24.కర్నూలు – సోమిశెట్టి వెంకటేశ్వర్లు
25.నంద్యాల – గౌరు వెంకట్ రెడ్డి