ఏపీలో 25 మంది అధ్యక్షులను ప్రకటించిన చంద్రబాబు..

ఏపీలో టీడీపీ పార్టీని పటిష్ట పరిచేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 25 మంది అధ్యక్షులను ప్రకటించారు. పార్లమెంట్ ఒక యూనిట్ గా జిల్లా అధ్యక్షులను నియమించారు. 

కొత్త అధ్యక్షులు వీరే..

1.శ్రీకాకుళం – కూన రవికుమార్

2.విజయనగరం – కిమిడి నాగార్జున

3.అరకు – సంధ్యా రాణి

4.విశాఖపట్నం – పల్లె శ్రీనివాసరావు

5.అనకాపల్లి – బుద్ధ నాగజగదీశ్వరరావు

6.కాకినాడ – జ్యోతుల నవీన్

7.అమలాపురం – రెడ్డి అనంత కుమారి

8.రాజమండ్రి – జవహర్

9.నర్సాపురం – తోట సీతారామ లక్ష్మి

10.ఏలూరు – వీరాంజనేయులు

11.మచిలీపట్నం – కొనకళ్ల నారాయణరావు

12.విజయవాడ – నెట్టెం రఘురాం

13.గుంటూరు – తెనాలి శ్రవణ్ కుమార్

14.నర్సరావు పేట – జీవీ ఆంజనేయులు

15.బాపట్ల – ఏలూరి సాంబశివరావు

16.ఒంగోలు – డాక్టర్ నూకసాని బాలాజీ

17.నెల్లూరు – షేక్ అబ్దుల్ అజీజ్

18.తిరుపతి – జి.నర్సింహా యాదవ్

19.చిత్తూరు – వెంకటమణిప్రసాద్(నాని)

20.రాజంపేట – రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి

21.కడప – మల్లెల లింగారెడ్డి

22.అనంతపురం – కాల్వ శ్రీనివాసులు

23.హిందూపురం – బీకే పార్థసారథి

24.కర్నూలు – సోమిశెట్టి వెంకటేశ్వర్లు

25.నంద్యాల – గౌరు వెంకట్ రెడ్డి

Leave a Comment