రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలకు సంబంధించి కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది. మార్చి 31 నుంచి 17 పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయి.
టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్ ..
- మార్చి 31 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1
- ఏప్రిల్ 1 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2
- ఏప్రిల్ 3 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్
- ఏప్రిల్ 4 – ఇంగ్లీష్ పేపర్-1
- ఏప్రిల్ 6 – ఇంగ్లీష్ పేపర్-2
- ఏప్రిల్ 7- మ్యాథమేటిక్స్ పేపర్-1
- ఏప్రిల్ 8 – మ్యాథమేటిక్స్ పేపర్-2
- ఏప్రిల్ 9 – జనరల్ సైన్స్ పేపర్-1
- ఏప్రిల్ 11 – జనరల్ సైన్స్ పేపర్-2
- ఏప్రిల్ 13 – సోషల్ స్టడీస్ పేపర్-1
- ఏప్రిల్ 15 – సోషల్ స్టడీస్ పేపర్-2
- ఏప్రిల్ 16 – ఓఎస్ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్ పేపర్-2