కరోనా వైరస్ దేశంలో భీకరంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలందరిలో భయాందోళనలు నెలకొన్నాయి. చాలా మంది మల్టీవిటమిన్ టాబ్లెట్లు, విటమిన్ సి, విటమిన్ డి, జింక్ టాబ్లెట్లు స్వతహాగా వాడుతున్నారు. అసలు ఈ టాబ్లెట్లు ఖచ్చితంగా వాడాలా? వాడకూడదా? దీని కోసం ఈ కింది వీడియో చూడండి.