సెంటు స్థలంలో ఇల్లు ఇదేనా? ఫొటోలు వైరల్..!

ఏపీలో రాష్ట్ర ప్రతష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ఇంటి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 15న రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సెంటు స్థలంలో ఇల్లు నిర్మించేందుకు నమూనా సిద్ధం చేసినట్లు సమాచారం. 

సెంటు స్థలంలో ఇల్లు ఇదేనా? ఫొటోలు వైరల్..!

అయితే రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో అధికారులు సెంటు స్థలంలో ఇల్లు నిర్మించారు. అందులో హాల్, బెడ్ రూమ్, కిచెన్, బాత్రూమ్ అన్ని ఉన్నాయి. ఈ ఇంటికి సంబంధించి ఫొటోలను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ తెగ అవుతున్నాయి.

ఏపీ ప్రభుత్వం నిర్మించే ఇల్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎటువంటి ఫొటోలు రిలీజ్ చేయలేదు. 

Leave a Comment