ఆ వ్యాఖ్యలపై యోగీ క్షమాపణ చెప్పాలి – ఎస్పీ
అయోధ్యలో మసీదు నిర్మిస్తే దాని శంకుస్థాపనకు వెళ్తారా?.. అంటూ ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ను విలేకరులు ప్రశ వేశారు. ఒక ముఖ్యమంత్రిగా తనకు కుల, మత భేదాలు లేవని, కానీ, ఒక హిందువుగా తాను ఆ కార్యక్రమానికి …
అయోధ్యలో మసీదు నిర్మిస్తే దాని శంకుస్థాపనకు వెళ్తారా?.. అంటూ ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ను విలేకరులు ప్రశ వేశారు. ఒక ముఖ్యమంత్రిగా తనకు కుల, మత భేదాలు లేవని, కానీ, ఒక హిందువుగా తాను ఆ కార్యక్రమానికి …
కరోనా వైరస్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా 200కి పైగా ప్రాజెక్టులు జరుగుతున్నాయి. వీటిలో 21కిపైగా క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. వీటిలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తయరు చేసే వ్యాక్సిన్ కూడా ఒకటి. ఈ వ్యాక్సిన్ హ్యూమన్ …
దేశ వ్యాప్తంగా కోవిడ్ పాజిటివిటీ రేటు 8.87 శాతంగా ఉంటే రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 8.56 శాతం ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. శుక్రవారం కోవిడ్ నివారణా చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …
రాష్ట్రంలో మూడు రాజధానులు పెట్టమని సీఎం జగన్ కి ఎవరు అడిగారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడు రాజధానులు ఎవరి కోసం పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? అని ప్రశ్నించారు. ఆనాడు …
నూతన విద్యావిధానంలో భారీ మార్పులు తీసుకొచ్చామని, దీనిపై ఆందోళన వద్దని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన జాతీయ విద్యా విధానంపై ప్రసంగించారు. రాష్ట్రాలన్నీ నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు. యువతలో విద్యా నైపుణ్యం పెంపొందించాన్నారు. కొత్త …
కృష్ణా జిల్లా బాపులపాడు మండల రేమల్లే గ్రామంలో విషాదం జరిగింది. కారులో డోర్ లాక్ కావడంతో ఊపిరి ఆడక ముగ్గురు చిన్నారు మృతి చెందారు. స్థానిక మోహన్ స్పిన్ టెక్స్ట్ కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు ముగ్గురు ఆడుకుంటూ పక్కనే ఉన్న …
ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీలను మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచుతూ వాటిని డిగ్రీ ఆనర్స్ కోర్సులుగా పరిగణిస్తామన్నారు. డిగ్రీ చదువులు ఉపాధి, …
ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో కొత్తగా రెండు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రకాశం జిల్లాలో టీచర్ ట్రైనింగ్ యూనివర్శిటీని ప్రారంభించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి …
చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్ ఎంత కల్లోలాన్ని సృష్టిస్తుందో మనకు తెలిసిందే. తాజాగా చైనాలో మరో ప్రమాదకర వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ తో చైనాలో ప్రజలు చనిపోతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ కు వ్యాక్సిన్ రాకపోవడంతో మరో …
రాష్ట్రంలో ఉన్నత విద్య విధానంపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నత విద్య విధానంపై గురువారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్ రోల్ మెంట్ 90 శాతానికి తీసుకెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. పాఠ్య ప్రణాళికల్లో …