Devara first day collections.. Jr NTR looted Rs.130 crores..!

Deavara

It has been six years since Jr NTR was seen on screen as a solo hero. Fans are waiting for his movie very excitingly. Young Tiger came to the audience as a solo release after six years with ‘Devara’. Directed by Koratala Siva. As an action drama, it earned good collections worldwide. It has won … Read more

ఇప్పుడంతా ‘దేవర’ మేనియా..100 కోట్ల కలెక్షన్ ఖాయమేనా? 

Devara Movie

ప్రస్తుతం ‘దేవర’(Devara) మేనియాతో ప్రపంచం ఊగిపోతోంది.. జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) నటించిన హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. Jr.NTR దాదాపు ఆరేళ్ల తర్వాత సోలోగా వస్తున్నారు. ఇప్పటికే  Devara సినిమా టికెట్లు 11.6 లక్షల అమ్ముడయ్యాయి. దీంతో మొదటి రోజు 100 కోట్లు వసూలు చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   సెప్టెంబర్ 27న శుక్రవారం Devara సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 11.6 లక్షల టికెట్లు … Read more

సూపర్ ఫుడ్స్.. ఎక్కువ రోజులు బతుకుతారు..!

Longevity Foods

ఈ రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు చాలా తక్కువనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారు. అంతేకాదు రోగాలతో చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో తినడానికి, పడుకోవడానికి కూడా టైమ్ సరిపోవడం లేదు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేకపోవడంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతోంది. దీంతో రోగాలు త్వరగా వస్తున్నాయి. ఈరోజులలో ఎక్కువ కాలం బతకాలన్నా కష్టంగానే మారింది. … Read more

తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం..!

YS Jagan

దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.. ఎన్డీఏ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఈ పీక్ కి వెళ్లింది. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసి రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని, ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.     “తిరుమల … Read more

ICC Test Rankings :  టాప్-10 నుంచి కోహ్లీ ఔట్..టాప్-5లోకి జైశ్వాల్..!

yashasvi jaiswal

ICC Test Rankings : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ని తాజాగా విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో యజస్వీ జైస్వాల్ భారత్ తరఫున బెస్ట్ ర్యాంకర్ అయ్యాడు. బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో రాణించిన యజస్వి జైస్వాల్ టాప్-5లోకి దూసుకొచ్చాడు. రిషబ్ పంత్ కూడా ర్యాంకింగ్స్ లో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే స్టార్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, … Read more

తిరుమల లడ్డూ వ్యవహారం..నెటిజన్ల దెబ్బకు రోజా పరువు పాయె..!

RK Roja

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.. ఈ వ్యవహారంలో ఎన్డీఏ కూటమీ, వైసీపీల మధ్య వార్ పీక్స్ కి చేరింది. ఈ అంశంలో గత వైసీపీ ప్రభుత్వానిది తప్పని ప్రజలు ఎంతో బలంగా నమ్ముతున్నారు.. ఈ సమయంలో వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా నిర్వహించిన పోల్స్ పై ఆమెకు నెటిజన్లు ఊహించని రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఆమె పెట్టిన పోస్ట్ తో పాటు ఏకంగా ఛానల్ … Read more

ఏపీలో నామినేటెడ్ పదవులు.. 20 మంది ఛైర్మన్లతో తొలి జాబితా విడుదల..!

AP Nominated Posts

AP Nominated Posts List.. ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల జాబితా విడుదలైంది.  20 మంది ఛైర్మన్లతో తొలి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.  గత ఎన్నకల్లో టిక్కెట్ దక్కించుకోలేకపోయిన వారికి, పొత్తుల్లో టిక్కెట్ల త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు కూడా చోటు కల్పించారు. 20 పోస్టులలో టీడీపీ-16 , జనసేన-3, బీజేపీ-1 చొప్పున చైర్మన్ పదువులను ప్రభుత్వం కేటాయించింది.  … Read more

హీరో కార్తీకి పవన్ వార్నింగ్..!

Pawan Kalyan

తిరుపతి లడ్డూ విషయంలో జరగిన అపవిత్రతపై మూడు రోజులుగా ప్రాయశ్చిత్త దీక్ష చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దుర్గా గుడిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన హీరో కార్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ పవిత్రు దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని, తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. ఏం జరిగిందంటే.. ‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుమల లడ్డూ గురించి కార్తీ సెటైర్లు వేశారు. … Read more

‘వారు పెన్షన్ వదులుకోండి.. లేదంటే’.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

chandra babu Naidu

విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై సీఎం చంద్రబాబ సమీక్ష నిర్వహించారు. దివ్యాంగులను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముందన్న కారణంతో అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్ రూ.3 వేల నుంచి ఒకేసారి రూ.6 వేలకు పెంచామన్నారు. అదే విధంగా దీర్ఘకాలిక అనారోగ్యంత బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.15 వేలు ప్రతినెలా పింఛన్ రూపంలో ఇస్తున్నామన్నారు. అర్హులైన దివ్యాంగులందరికీ పింఛన్ … Read more

సుప్రీం కోర్టుకు తిరపతి ‘లడ్డూ’..చంద్రబాబు సంచలన నిర్ణయం..!

TTD Laddu

తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని వైసీపీ, బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని, లేకపోతే నిపుణులతో విచారణ చేయాలని కోరారు.  తిరుమల వెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ … Read more

Follow Google News
error: Content is protected !!