ఏపీలో మద్యం ధరల వివరాలు  ఇవే..!

ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాల్లో విక్రయాలు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3396 దుకాణాల్లో మద్యం అమ్మకాలను ప్రారంభించారు. కూటమి ప్రభత్వం కొలువు తీరిన తర్వాత పాత మద్యం పాలసీ స్థానంలో కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో 3,396 మద్య దుకాణాలకు 89,882 దరఖాస్తులు రాగా, లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేేశారు. మద్యం ధరలు తగ్గాయనుకుని దుకాణాలకు వస్తున్న వారికి నిరాశ, భంగపాటు తప్పలేదు. మద్యం ధరల్లో ఎలాంటి … Read more

నేను ఏ హీరోతో పోటీ పడను.. కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేేశారు. తాజాగా జరిగిన ఓ సభలో పవన్ కళ్యాన్ మాట్లాడుతూ ముందు బాధ్యతలు ఆ తర్వాతే సినిమాలు అని స్పష్టం చేశారు. అభిమానులు ఓజీ..ఓజీ అంటే.. తనకు మోదీ.. మోదీ అని వినబడేదని తెలిపారు. ముందు కడుపు నిండే పనిచేద్దామని అన్నారు. ఆ తర్వాత సినిమా, రోడ్లు, స్కూల్స్ బాగు చేసుకుందామని తెలిపారు. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల సినిమాలకు వెళ్లాలంటే రోడ్లు బాగుండాలని, టికెట్ కొనాలంటే … Read more

ఏపీకి హైఅలర్ట్.. పొంచి ఉన్న మరో తుఫాన్ గండం..!

Rain Alert

ఆంధ్రప్రదేశ్ మరో తుఫాన్ ముంపు పొంచిఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, పక్కనే ఉన్న హిందూ మహాసముద్రం వరకు ఆవర్తనం విస్తరించి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అక్టోబర్ 14 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.  అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఈనెల 14, 15, 16 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే … Read more

నవంబర్ 3న మెగా డీఎస్సీ..! 

AP DSC 2024

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 16,347 ఉపాధ్యాాయ పోస్టులకు నవంబర్ 3న ప్రకటన జారీ చేయాలని నిర్ణయించింది. టెట్ ఫలితాలను నవంబర్ 2న ప్రకటించి.. మరుసటి రోజు మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. నిజానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించింది. చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే చేశారు. కానీ … Read more

తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం..!

YS Jagan

దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.. ఎన్డీఏ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఈ పీక్ కి వెళ్లింది. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసి రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని, ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.     “తిరుమల … Read more

Follow Google News
error: Content is protected !!