తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం..!

YS Jagan

దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.. ఎన్డీఏ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఈ పీక్ కి వెళ్లింది. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసి రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని, ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.     “తిరుమల … Read more

హీరో కార్తీకి పవన్ వార్నింగ్..!

Pawan Kalyan

తిరుపతి లడ్డూ విషయంలో జరగిన అపవిత్రతపై మూడు రోజులుగా ప్రాయశ్చిత్త దీక్ష చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దుర్గా గుడిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన హీరో కార్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ పవిత్రు దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని, తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. ఏం జరిగిందంటే.. ‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుమల లడ్డూ గురించి కార్తీ సెటైర్లు వేశారు. … Read more

సుప్రీం కోర్టుకు తిరపతి ‘లడ్డూ’..చంద్రబాబు సంచలన నిర్ణయం..!

TTD Laddu

తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని వైసీపీ, బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని, లేకపోతే నిపుణులతో విచారణ చేయాలని కోరారు.  తిరుమల వెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ … Read more

Follow Google News
error: Content is protected !!