’30 శాతం ఇస్తావా, 40 శాతం ఇస్తావా’..  లిక్కర్ పాలసీపై జగన్ హాట్ కామెంట్స్..!

YS Jagan

దేశంలోనే బలమైన పార్టీగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదగాలని పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్రస్ధాయి వర్క్‌షాప్ నిర్వ‌హించారు. ఈ వర్క్‌షాపునకు  జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు హాజ‌ర‌య్యారు. పార్టీ నాయ‌కుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుందని, మనలో ఏమైనా తప్పులుంటే వాటిని సరిదిద్దుకోవడానికి, పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం … Read more

ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల ద్వారా.. రూ.1800 కోట్లు ఆదాయం..!

AP Wine Shops

AP Wine Shops Tenders 2024 : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. దీంతో అధికారులు ఫైనల్ డేటాను విడుదల చేశారు. దరఖాస్తుల గడువు ముగిసే సమయానికి మొత్తం 89 వేల 882 అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. 14వ తేదీన అధికారులు లాటరీ పద్దతి ద్వారా వైన్ షాపులు కేటాయించనున్నారు. అధికారులు వెల్లడించిన డేటా ప్రకారం మొత్తం 3396 మద్య దుకాణలను నోటిఫై చేయగా 89 వేల 882 … Read more

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్య..!

Baba Siddiqui

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో శనివారం ముగ్గురు వ్యక్తులు సిద్ధిఖీపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన సిద్ధిఖీని లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నీలంనగర్ లోని అతని కుమారుడు జీషాన్ సిద్ధిఖీ కార్యాలయంలో ఉండగానే ఈ కాల్పులు జరిగాయి.  సిద్ధిఖీపై కాల్పులు జరిపిన ముగ్గురిలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కర్నైల్ సింగ్(హర్యానా), … Read more

తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం..!

YS Jagan

దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.. ఎన్డీఏ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఈ పీక్ కి వెళ్లింది. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసి రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని, ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.     “తిరుమల … Read more

ఏపీలో నామినేటెడ్ పదవులు.. 20 మంది ఛైర్మన్లతో తొలి జాబితా విడుదల..!

AP Nominated Posts

AP Nominated Posts List.. ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల జాబితా విడుదలైంది.  20 మంది ఛైర్మన్లతో తొలి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.  గత ఎన్నకల్లో టిక్కెట్ దక్కించుకోలేకపోయిన వారికి, పొత్తుల్లో టిక్కెట్ల త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు కూడా చోటు కల్పించారు. 20 పోస్టులలో టీడీపీ-16 , జనసేన-3, బీజేపీ-1 చొప్పున చైర్మన్ పదువులను ప్రభుత్వం కేటాయించింది.  … Read more

Follow Google News
error: Content is protected !!