ఏపీలో టెన్త్ పరీక్ష ఫలితాల విడుదల వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల వాయిదా పడింది. ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని అధికారులు ముందుగా ప్రకటించినా.. ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ ఏప్రిల్ 27 …