తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం..!

YS Jagan

దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.. ఎన్డీఏ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఈ పీక్ కి వెళ్లింది. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసి రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని, ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.     “తిరుమల … Read more

తిరుమల లడ్డూ వ్యవహారం..నెటిజన్ల దెబ్బకు రోజా పరువు పాయె..!

RK Roja

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.. ఈ వ్యవహారంలో ఎన్డీఏ కూటమీ, వైసీపీల మధ్య వార్ పీక్స్ కి చేరింది. ఈ అంశంలో గత వైసీపీ ప్రభుత్వానిది తప్పని ప్రజలు ఎంతో బలంగా నమ్ముతున్నారు.. ఈ సమయంలో వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా నిర్వహించిన పోల్స్ పై ఆమెకు నెటిజన్లు ఊహించని రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఆమె పెట్టిన పోస్ట్ తో పాటు ఏకంగా ఛానల్ … Read more

ఏపీలో నామినేటెడ్ పదవులు.. 20 మంది ఛైర్మన్లతో తొలి జాబితా విడుదల..!

AP Nominated Posts

AP Nominated Posts List.. ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల జాబితా విడుదలైంది.  20 మంది ఛైర్మన్లతో తొలి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.  గత ఎన్నకల్లో టిక్కెట్ దక్కించుకోలేకపోయిన వారికి, పొత్తుల్లో టిక్కెట్ల త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు కూడా చోటు కల్పించారు. 20 పోస్టులలో టీడీపీ-16 , జనసేన-3, బీజేపీ-1 చొప్పున చైర్మన్ పదువులను ప్రభుత్వం కేటాయించింది.  … Read more

హీరో కార్తీకి పవన్ వార్నింగ్..!

Pawan Kalyan

తిరుపతి లడ్డూ విషయంలో జరగిన అపవిత్రతపై మూడు రోజులుగా ప్రాయశ్చిత్త దీక్ష చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దుర్గా గుడిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన హీరో కార్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ పవిత్రు దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని, తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. ఏం జరిగిందంటే.. ‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుమల లడ్డూ గురించి కార్తీ సెటైర్లు వేశారు. … Read more

‘వారు పెన్షన్ వదులుకోండి.. లేదంటే’.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

chandra babu Naidu

విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై సీఎం చంద్రబాబ సమీక్ష నిర్వహించారు. దివ్యాంగులను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముందన్న కారణంతో అధికారం చేపట్టిన తొలి నెలలోనే పింఛన్ రూ.3 వేల నుంచి ఒకేసారి రూ.6 వేలకు పెంచామన్నారు. అదే విధంగా దీర్ఘకాలిక అనారోగ్యంత బాధపడుతూ మంచానికే పరిమితమైన వారికి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.15 వేలు ప్రతినెలా పింఛన్ రూపంలో ఇస్తున్నామన్నారు. అర్హులైన దివ్యాంగులందరికీ పింఛన్ … Read more

సుప్రీం కోర్టుకు తిరపతి ‘లడ్డూ’..చంద్రబాబు సంచలన నిర్ణయం..!

TTD Laddu

తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని వైసీపీ, బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని, లేకపోతే నిపుణులతో విచారణ చేయాలని కోరారు.  తిరుమల వెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ … Read more

Follow Google News
error: Content is protected !!