అపోలో ఆస్పత్రిపై కోవిడ్ రోగి బంధువుల దాడి..!
ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిపై కొందరు దాడికి పాల్పడ్డారు. అపోలో ఆస్పత్రిలో బెడ్ లభించకపోవడంతో కరోనా సోకిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆ మహిళ బంధువులు మూకుమ్మడిగా వచ్చి ఆస్పత్రికి చెందిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య …