Appolo Hospital

అపోలో ఆస్పత్రిపై కోవిడ్ రోగి బంధువుల దాడి..!

ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిపై కొందరు దాడికి పాల్పడ్డారు. అపోలో ఆస్పత్రిలో బెడ్ లభించకపోవడంతో కరోనా సోకిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఆ మహిళ బంధువులు మూకుమ్మడిగా వచ్చి ఆస్పత్రికి చెందిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య …

Read more

CM Jagan

పరీక్షలు రద్దు చేస్తే నష్టపోయేది విద్యార్థులే : సీఎం జగన్ 

టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదని, ప్రతి విద్యార్థి భవిష్యత్ కోసం తాను ఆలోచిస్తానని సీఎం జగన్ పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తే నష్టపోయేది విద్యార్థులేనని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ …

Read more

CMO UP

రెమిడెసివిర్ ఇప్పించాలని సీఎంఓ కాళ్లపై పడ్డ మహిళలు.. వీడియో వైరల్..!

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే కరోనా బాధితులకు అత్యవసర చికిత్సలో ఇచ్చే రెమిడెసివిర్ ఇంజెక్షన్ కు కొరత ఏర్పడింది. కరోనా సోకి ఆపదలో ఉన్న వారికి …

Read more

SBI Recruitment 2021

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. SBI లో 5 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!

SBI Recruitment 2021 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త అందించింది. వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్ లైన్ దరఖాస్తులు …

Read more

Palasa

అంబులెన్స్ దొరక్క.. తల్లి మృతదేహాన్ని బైక్ పై 20 కిలోమీటర్లు తీసుకెళ్లిన కొడుకు..!

శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆనారోగ్యంతో ఓ మహిళ మరణించింది. అయితే ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ గానీ, ఇతర వాహనం గానీ దొరకలేదు. దీంతో చేసేదీ లేక ఆమె కొడుకు బైక్ పై  20 కిలోమీటర్లు తీసుకెళ్లాడు.. మందస …

Read more

Rampur District Hospital

ఆస్పత్రిలో గొడవ.. ఒకరికొకరు కొట్టుకున్న డాక్టర్, నర్సు..!

కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తోంది.. కరోనా రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కరోనా రోగులను కాపాడేందుకు వైద్యులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆస్పత్రులకు రోగుల తాకిడి రోజురోజుకు పెరిగిపోతుండటంతో వారికి బెడ్లు సమకూర్చడం నుంచి చికిత్స అందించడం వరకు ప్రతిదీ తలకు మించిన …

Read more

AP Govt

పెళ్లిళ్లు, ఫంక్షన్లలో 50 మందికే అనుమతి..!

కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు చేపట్టింది. వివాహాలు, ఇంతర ఫంక్షన్లకు హాజరయ్యేవారిని 50 మందికి మాత్రమే పరిమితం చేసింది. అలాగే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదని నిబంధనలు విధించింది. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ …

Read more

Gumeet Choudary

సోనూసూద్ బాటలో మరో నటుడు.. కరోనా రోగుల కోసం ఆస్పత్రి నిర్మించనున్న గుర్మీత్..!

గతేడాది లాక్ డౌన్ సమయంలో నటుడు సోనూసూద్ ఎంతో మంది వలస కార్మికులను ఆదుకున్నాడు. వారిని సొంతూళ్లకు చేర్చాడు. అంతే కాకుండా జీవనానికి కావాల్సిన డబ్బులను సైతం అందజేశాడు. ఇప్పటికీ అడిగిన వారిక సాయం అందిస్తున్నాడు ఈ రియల్ హీరో సోనూసూద్.. …

Read more

Indian flag on Burj Khalifa

బుర్జ్ ఖలీఫాపై జాతీయ జెండా.. కరోనాపై పోరుకు దుబాయ్ మద్దతు..!

భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా నమదవుతున్నాయి. దేశంలో ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడింది. కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్ కు పలుదేశాలు మద్దతు తెలిపాయి. అమెరికా, యూకే, జర్మనీ, యూఏఈ …

Read more

Lockdown in Karnataka

14 రోజులు లాక్ డౌన్.. ప్రజారవాణ బంద్..!

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది.. ప్రతి రోజూ లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో కరోనా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి రాష్ట్రంలో 14 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. అవసరమైన సేవలకు కూడా …

Read more