‘హైడ్రాకు హై పవర్స్’.. చట్టబద్ధత చేస్తూ గెజిట్ విడుదల..!

Hydra

హైదరాబాద్ లో చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.. అయితే చట్టబద్ధత లేకుండానే హైడ్రా ఈ కూల్చివేతలు చేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్‌ విడుదల చేసింది.  జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని అనేక అక్రమ నిర్మాణాలను కూల్చి … Read more

అన్న ప్రాసన రోజు కత్తి పట్టుకున్నాడు.. ఎవరికీ తెలియని విషయాలు చెప్పిన పవన్ తల్లి..!

Konidela Anjana Devi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలుసు.. ఆయన సినిమా ప్రయాణం నుంచి రాజకీయ  ప్రయాణం వరకు అందరికీ తెలిసిందే.. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని ఇంట్రస్టింగ్ విషయాల గురించి ఆయన తల్లి అంజనాదేవి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇప్పటి వరకు ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను ఆమె చెప్పారు.  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దీక్షలు చేస్తున్న సంగతి తెలిసింద. అయితే పవన్ కి దీక్షలు కొత్త కాదని పవన్ కళ్యాణ్ అమ్మ … Read more

మంత్రి కొండా సురేఖపై భగ్గుమన్న సినీ ఇండస్ట్రీ.. సమంతకు అండగా హీరోలు..! 

Konda Surekha

రాజకీయాల్లో నాయకుల మధ్య ఆరోపణలు సాధారణమే..అయితే ఈ ఆరోపణలు తెలంగాణాలో తారాస్థాయికి చేరాయి.  తాజాగా మంత్రి కొండా సురేఖ కూడా మాజీ మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణల్లో అక్కినేని కుటుంబాన్ని కూడా లాగారు. నాగ చైతన్య సమంతలు విడిపోవడానికి కారణం కేటీఆర్ కారణమన్నారు. ఆయనకు డ్రగ్స్ అలవాటు ఉందని, సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం కేటీఆర్ అని, వాళ్లకు కూడా డ్రగ్స్ … Read more

Devara first day collections.. Jr NTR looted Rs.130 crores..!

Deavara

It has been six years since Jr NTR was seen on screen as a solo hero. Fans are waiting for his movie very excitingly. Young Tiger came to the audience as a solo release after six years with ‘Devara’. Directed by Koratala Siva. As an action drama, it earned good collections worldwide. It has won … Read more

ఇప్పుడంతా ‘దేవర’ మేనియా..100 కోట్ల కలెక్షన్ ఖాయమేనా? 

Devara Movie

ప్రస్తుతం ‘దేవర’(Devara) మేనియాతో ప్రపంచం ఊగిపోతోంది.. జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) నటించిన హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. Jr.NTR దాదాపు ఆరేళ్ల తర్వాత సోలోగా వస్తున్నారు. ఇప్పటికే  Devara సినిమా టికెట్లు 11.6 లక్షల అమ్ముడయ్యాయి. దీంతో మొదటి రోజు 100 కోట్లు వసూలు చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   సెప్టెంబర్ 27న శుక్రవారం Devara సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 11.6 లక్షల టికెట్లు … Read more

సూపర్ ఫుడ్స్.. ఎక్కువ రోజులు బతుకుతారు..!

Longevity Foods

ఈ రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు చాలా తక్కువనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నారు. అంతేకాదు రోగాలతో చనిపోయేవారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో తినడానికి, పడుకోవడానికి కూడా టైమ్ సరిపోవడం లేదు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేకపోవడంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతోంది. దీంతో రోగాలు త్వరగా వస్తున్నాయి. ఈరోజులలో ఎక్కువ కాలం బతకాలన్నా కష్టంగానే మారింది. … Read more

తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం..!

YS Jagan

దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.. ఎన్డీఏ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఈ పీక్ కి వెళ్లింది. ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసి రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని, ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈనెల 29న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.     “తిరుమల … Read more

ICC Test Rankings :  టాప్-10 నుంచి కోహ్లీ ఔట్..టాప్-5లోకి జైశ్వాల్..!

yashasvi jaiswal

ICC Test Rankings : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ని తాజాగా విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో యజస్వీ జైస్వాల్ భారత్ తరఫున బెస్ట్ ర్యాంకర్ అయ్యాడు. బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో రాణించిన యజస్వి జైస్వాల్ టాప్-5లోకి దూసుకొచ్చాడు. రిషబ్ పంత్ కూడా ర్యాంకింగ్స్ లో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే స్టార్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, … Read more

తిరుమల లడ్డూ వ్యవహారం..నెటిజన్ల దెబ్బకు రోజా పరువు పాయె..!

RK Roja

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.. ఈ వ్యవహారంలో ఎన్డీఏ కూటమీ, వైసీపీల మధ్య వార్ పీక్స్ కి చేరింది. ఈ అంశంలో గత వైసీపీ ప్రభుత్వానిది తప్పని ప్రజలు ఎంతో బలంగా నమ్ముతున్నారు.. ఈ సమయంలో వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా నిర్వహించిన పోల్స్ పై ఆమెకు నెటిజన్లు ఊహించని రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఆమె పెట్టిన పోస్ట్ తో పాటు ఏకంగా ఛానల్ … Read more

ఏపీలో నామినేటెడ్ పదవులు.. 20 మంది ఛైర్మన్లతో తొలి జాబితా విడుదల..!

AP Nominated Posts

AP Nominated Posts List.. ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పదవుల జాబితా విడుదలైంది.  20 మంది ఛైర్మన్లతో తొలి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.  గత ఎన్నకల్లో టిక్కెట్ దక్కించుకోలేకపోయిన వారికి, పొత్తుల్లో టిక్కెట్ల త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు కూడా చోటు కల్పించారు. 20 పోస్టులలో టీడీపీ-16 , జనసేన-3, బీజేపీ-1 చొప్పున చైర్మన్ పదువులను ప్రభుత్వం కేటాయించింది.  … Read more

Follow Google News
error: Content is protected !!