తిరుమల లడ్డూ వ్యవహారం..నెటిజన్ల దెబ్బకు రోజా పరువు పాయె..!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.. ఈ వ్యవహారంలో ఎన్డీఏ కూటమీ, వైసీపీల మధ్య వార్ పీక్స్ కి చేరింది. ఈ అంశంలో గత వైసీపీ ప్రభుత్వానిది తప్పని ప్రజలు ఎంతో బలంగా నమ్ముతున్నారు.. ఈ సమయంలో వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా నిర్వహించిన పోల్స్ పై ఆమెకు నెటిజన్లు ఊహించని రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఆమె పెట్టిన పోస్ట్ తో పాటు ఏకంగా ఛానల్ … Read more