AP Grama Sachivalayam Notification 2025 | 2,778 కొత్త పోస్టులకు ఆమోదం

AP Grama Sachivalayam Notification 2025

AP Grama Sachivalayam Notification 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాల పనితీరును బలోపేతం చేసేందుకు మరో పెద్ద అడుగు వేసింది. 28 ఆగస్టు 2025న విడుదలైన G.O.Ms.No.10 ప్రకారం, కొత్తగా 3-టియర్‌ వ్యవస్థ (District, Mandal, ULB స్థాయిలలో) ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మొత్తం 2,778 పోస్టులకు ఆమోదముద్ర వేసింది. ఇప్పటి వరకు సచివాలయాలు గ్రామ, వార్డు స్థాయిలకు మాత్రమే పరిమితమయ్యాయి. జిల్లా, మండల స్థాయిల్లో సమన్వయం లేకపోవడం వల్ల పనితీరులో … Read more

Follow Google News
error: Content is protected !!