By Jahangir

Published On:

Follow Us
Pawan Kalyan

హీరో కార్తీకి పవన్ వార్నింగ్..!

తిరుపతి లడ్డూ విషయంలో జరగిన అపవిత్రతపై మూడు రోజులుగా ప్రాయశ్చిత్త దీక్ష చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దుర్గా గుడిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన హీరో కార్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ పవిత్రు దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని, తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు.

ఏం జరిగిందంటే..
‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుమల లడ్డూ గురించి కార్తీ సెటైర్లు వేశారు. ఈ ఈవెంట్ లో యాంకర్.. కార్తీతో మాట్లాడుతూ లడ్డూ కావాలా నాయనా అని అడిగారు. అందుకు కార్తీ స్పందిస్తూ.. ‘లడ్డూ టాపిక్ వద్దు..ఇప్పుడు ఆ అంశం సెన్సిటివ్ టాపిక్’ అంటూ కామెంట్ చేశారు. లడ్డూ గురించి కార్తీ సెటైర్లు వేశారు.

YS Jagan
’30 శాతం ఇస్తావా, 40 శాతం ఇస్తావా’..  లిక్కర్ పాలసీపై జగన్ హాట్ కామెంట్స్..!

హీరో కార్తీ చేసిన ఈ వ్యాాఖ్యలను పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. తిరుమల లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అని కార్తీ అనడం సరైనది కాదని, కార్తీ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని అన్నారు. ఇలా మరో సారి అనవద్దని, ఓ నటుడిగా కార్తీ అంటే తనకు గౌరవమని చెప్పారు. కానీ లడ్డూ విషయంలో చేసిన కామెంట్లు మాత్రం సరికాదని, సనాతన ధర్మాన్ని అందరూ గౌరవించాలని కోరారు.

ఏపీలో మద్యం ధరల వివరాలు  ఇవే..!

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment