Chattigarh

Viral Video: కూతురి శవాన్ని భుజాలపై 10 కి.మీ. మోసుకెళ్లిన తండ్రి..!

అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతురు అనారోగ్యంతో చనిపోయింది.. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ రాలేదు.. దీంతో తండ్రే తన కూతురి మృతదేహాన్ని భుజాన వేసుకుని బయల్దేరాడు.. 10 కిలోమీటర్లు నడుచుకుంటూ తన ఇంటికి వెళ్లాడు. ఈ హృదయ విదారక ఘటన చత్తీస్ …

Read more

RRR Collections

‘ఆర్ఆర్ఆర్’ కలెక్షన్స్ సునామీ.. ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా?

‘ఆర్ఆర్ఆర్’.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాక్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. మొదటి రోజు నుంచే మంచి హిట్ టాక్ అందుకుంది.. టాలీవుడ్, బాలీవుడ్ …

Read more

Teeth Cleaning

బ్రష్ సరిగ్గా చేసుకోకపోతే.. గుండె జబ్బులు వస్తాయట..!

ఉదయం లేస్తేనే చేసే మొదటి పని బ్రష్ చేసుకోవడం.. అయితే కొంతమంది నోటిని శుభ్రం చేసుకునేందుకు బద్ధికస్తూ ఉంటారు. నోరు సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైదులు చెబుతున్నారు. నోరు సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే …

Read more

Love marriage

ఇంటర్ విద్యార్థితో మహిళా లెక్చరర్.. ప్రేమ.. పారిపోయి పెళ్లి..!

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్ ప్రేమ పాఠాలు చెప్పింది. మైనర్ అబ్బాయితో పారిపోయి పెళ్లి చేసుకుంది. చివరికి పోలీసుల చేతికి చిక్కి అరెస్ట్ అయ్యింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల మేరకు తురైయూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో …

Read more

VISHAKA RAILWAY

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం..!

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రేల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రత్యేక …

Read more

Lord Shiva

భూఆక్రమణ కేసులో.. విచారణకు హాజరైన మహాశివుడు..!

భూఆక్రమణ విషయంలో మహా శివుడు విచారణకు హాజరుకావాలని ఇటీవల కోర్టు నోటీసులు ఇచ్చింది. ఛత్తీస్ గడ్ రాష్ట్రం రాయ్ గఢ్ లోని వార్డు నంబర్-25లో శివాలయంతో సహా మొత్తం 16 మంది ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై …

Read more

Srilanka

శ్రీలంకలో ఆకలి కేకలు.. కిలో బియ్యం రూ.500, కప్ టీ రూ.100..!

శ్రీలంకలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఎంతలా అంటే అక్కడ కిలో బియ్యం రూ.500, కిలో చక్కెర 290, 400 గ్రాముల పాలపొడి రూ.790, కప్ టీ రూ.100, 12.5 కిలోల వంట గ్యాస్ రూ.4119 …

Read more

Karnataka

చనిపోయిన అన్న పేరుతో.. 24 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా..!

కర్ణాటకలోని మైసూరులో ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు.. చనిపోయిన తన అన్న సర్టిఫికెట్లతో 24 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ వచ్చాడు. మోసం బయటకు రావడంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి జ్యుడిషియల్ కస్టడి విధించింది. వివరాల …

Read more

RRR movie

‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూస్తూ.. గుండెపోటుతో అభిమాని మృతి..!

అనంతపురంలోని సినిమా థియేటర్ లో విషాదం జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసేందుకు వెళ్లిన ఓ అభిమాని థియేటర్లోనే ప్రాణాలు కోల్పోయాడు. సినిమా చూస్తూ గుండెపోటుతో మృతి చెందాడు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నేడు …

Read more

Plate

‘మనల్ని బతకనీయరు స్వామీ’.. ఇదీ ఓ సామాన్యుడి ఆవేదన..!

ప్రస్తుతం దేశంలో ధరల పెరుగుదల మంటపుట్టిస్తోంది. ఇంధన ధరలు రాకెట్ లా పరిగెత్తుతున్నాయి. వంట నూనె కనొబోతే.. సల సల కాగిపోతోంది. మిగితా నిత్యావసర వస్తువుల ధరలు మోత మోగిస్తున్నాయి. కొత్తగా కరెంట్ ఛార్జీల పెరుగుదల.. మరో వైపు పెరుగుతున్న ధరలను …

Read more