మరో రెండేళ్లలో టోల్ గేట్లు ఉండవు..!
వచ్చే రెండేళ్లలో దేశంలో టోల్ గేట్లు ఉండవని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రష్యా సహకారంతో టోల్ గేట్ల స్థానంలో జీపీఎస్ వ్యవస్థ ప్రవేశపెడుతామని ప్రకటించారు. కొత్తగా వచ్చే వాహనాల్లో జీపీఎస్ పనిచేస్తోందని, మిగితా వాటిల్లో ట్రాకింగ్ …