100 ఏళ్ల తర్వాత భూముల సమగ్ర సర్వే..!
రాష్ట్రంలో 100 సంవత్సరాల తర్వాత మరో చారిత్రాత్మక కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ – జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం సీఎం జగన్ ప్రారంభించారు. జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిని పాతి …