ఇంటి నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చిన సీఎం జగన్..!
ఎన్నాళ్లో వేచిన పేదల చిరకాల స్వప్నం సాకారమైంది. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఏకంగా 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం …