రెమ్ డెసివిర్ కు బదులు నీళ్ల ఇంజెక్షన్ చేశారు..మృతి చెందిన రోగి..!
రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ కు బదులు ఒక రోగికి నీళ్లతో ఇంజెక్షన్ చేశారు. దీంతో ఆ రోగి మరణించాడు. ఈ ఘటన మీరట్ లో చోటుచేసుకుంది. ఈ కేసులో మీరట్ లోని సుభార్తి మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు ఉద్యోగులను పోలీసులు …