ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ.. మధ్యాహ్నం 12 తర్వాత బస్సులు బంద్..!
కరోనా నియంత్రణకు రేపటి నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలులోకి రానుంది. కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని ఏపీ కేబినేట్ లో నిర్ణయించారు. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం ఏపీ కేబినేట్ సమావేశం జరిగింది. …