Cerfew in AP

ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ.. మధ్యాహ్నం 12 తర్వాత బస్సులు బంద్..!

కరోనా నియంత్రణకు రేపటి నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలులోకి రానుంది. కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయాలని ఏపీ కేబినేట్ లో నిర్ణయించారు. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం ఏపీ కేబినేట్ సమావేశం జరిగింది. …

Read more

IPL 2021 postpone

IPL 2021: ఐపీఎల్ నిరవధిక వాయిదా..!

ఐపీఎల్ 2021 విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెటర్లు వరుసగా కోవిడ్ బారిన పడుతుండటంతో ఐపీఎల్ ను నిరవధికంగా వాయిదా వేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధ్రువీకరించారు. ఇప్పటికే కోల్ కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, …

Read more

Cemetery Housefull

శ్మశానంలో హౌస్ ఫుల్ బోర్డు..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. దీంతో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. ఎప్పుడు చూడని దృశ్యాలు చూడాల్సి వస్తోంది. కొత్తకొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. కోవిడ్ రోగుల మరణాలు పెరుగుతుండటం, దహన సంస్కారాలకు ఇబ్బందులు తలెత్తడం ఇటీవల దేశవ్యాప్తంగా చూస్తున్నాం.. …

Read more

Marriage cancle

పీటల మీద రెండో ఎక్కం అడిగిన వధువు.. చెప్పలేదని పెళ్లి క్యాన్సిల్..!

వరుడు నిరక్షరాస్యుడు కావడంతో పీటల మీద పెళ్లిని ఆపు చేయించింది ఓ వధువు.. ఉత్తరప్రదేశ్ కు చెందిన విద్యావంతురాలైన యువతికి ఇటీవల మహోబా జిల్లాలోని ధవార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పెద్దలు పెళ్లి నిశ్చియించారు. శనివారం సాయంత్రం అందరూ పెళ్లి …

Read more

Sabbam Hari

కరోనాతో మాజీ ఎంపీ సబ్బం హరి మృతి..!

కరోనా రాజకీయ నాయకుల నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు కరోనాతో మరణించారు. తాజాగా టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి(69) కన్నుమూశారు. 15 రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస …

Read more

Cerfew in Andhra Pradesh

ఏపీలో ఎల్లుండి నుంచి కర్ఫ్యూ.. 6 నుంచి 12 వరకు మాత్రమే అనుమతి..!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ మహమ్మారి విరుచుకుపడుతోంది. రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈక్రమంలో కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈనెల 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.  ఉదయం 6 …

Read more

KKR vs RCB

ఇద్దరు ఆటగాళ్లకు కరోనా.. నేటి మ్యాచ్ వాయిదా..!

ఐపీఎల్ లో కరోనా కలకలం రేపింది. కోల్ కతా నైట్ రైడర్స్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ లకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో సోమవారం రాత్రి జరగాల్సిన ఆర్సీబీ, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ వాయిదా …

Read more

West Tripura DM

పెళ్లిలో రెచ్చిపోయిన త్రిపుర కలెక్టర్ సస్పెండ్..!

త్రిపురలోని ఓ పెళ్లి వేడుకలో రెచ్చిపోయిన జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్)పై వేటు పడింది. త్రిపుర పశ్చిమ జిల్లా మెజిస్ట్రేట్ శైలేష్ కుమార్ యాదవ్ ను సస్సెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్-19 నిబంధనలు పాటించడం లేదని పెళ్లిని నిలిపివేయించారు. …

Read more

Supreme Court

లాక్ డౌన్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈనేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. …

Read more

Prashant Kishor

ఎన్నికల వ్యూహకర్తగా తప్పుకుంటున్నా: ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహిస్తోన్న ఐ-ప్యాక్ సంస్థ వ్యూహకర్త బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న బాధ్యతల నుంచి విరామం తీసుకునే సమయం వచ్చిందన్నారు.  పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ …

Read more