CM KCR

కరోనా వచ్చినప్పుడు పారాసిటమాల్ వాడాను : సీఎం కేసీఆర్

కరోనా విషయంలో మీడియా సంస్థలు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని, ఇది మంచిది కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. కరోనా పట్ట తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రసారం చేస్తే మంచిదని, …

Read more

Tamanna Bhatia Beauty Tip

Tamanna Beauty Tip: ఉమ్మితో మొటిమలు మాయం అంటున్న మిల్కీ బ్యూటీ..!

దాదాపు 80 శాతం యువతీయుకులకు మొటిమలు వస్తాయి. వీటిని తగ్గించుకునేందుకు ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ఇక సెలబ్రెటీలు, హీరోయిన్స్ అయితే ఎన్నో రకాల ఉత్పత్తులు ఉపయోగిస్తారు. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం ఓ షాకింగ్ విషయం చెప్పింది. …

Read more

Susheel Kumar Gaikwad

కరోనాతో చావు అంచుల వరకు వెళ్లిన బాడీ బిల్డర్..!

కరోనా మహమ్మారి ఎంతటి వారినైనా ఇట్టే తన వశం చేసుకుంటోంది. ఉక్కు లాంటి మనిషిని సైతం కరోనా పిండి చేసేస్తోంది. దారుణంగా దెబ్బ తీయటమే కాదు.. వారి ప్రాణాల మీదకు తీసురావడం ఖాయం.. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక బాడీ …

Read more

Guntur Crime

గుంటూరులో దారుణం.. ప్రియుడ్ని కట్టేసి.. యువతిపై గ్యాంగ్ రేప్..!

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతి పట్ల దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాడేపల్లి పరిధి సీతానగరం పుష్కరఘాట్ వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. కృష్ణానది తీరంలో శనివారం రాత్రి ప్రేమ జంట ఇసుక తిన్నెలపై సేదతీరుతుండగా.. దుండగులు …

Read more

Male Fertility

Male Fertility: వ్యాక్సిన్ తో స్పెర్మ్ కౌట్ తగ్గుతుందా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?

కరోనా కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్ పై ప్రజల్లో అనేక అపోహాలు నెలకొన్నాయి. చాలా మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు భయపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలోని పురుషులు వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని వార్త ప్రచారంలో ఉంది. …

Read more

Adilabad Marriage

ఒకేసారి ఇద్దరు యువతులకు తాళి కట్టిన యువకుడు..!

ఒకే మండపంలో ఇద్దరు యువతులను తాళి కట్టాడు ఓ యువకుడు.. ఈ ఆసక్తికర ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జూన్ 14న జరిగింది. ఉట్నూర్ మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన అర్జున్ బీఈడీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. కాగా అదే …

Read more

Delhi AIIMS

థర్డ్ వేవ్ ఖచ్చితంగా వస్తుంది : ఎయిమ్స్ డైరెక్టర్

కరోనా థర్డ్ వేవ్ గురించి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు.  భారత్ లో థర్డ్ వేవ్ వ్యాపించడం అనివార్యమని అన్నారు. 6 నుంచి 8 వారాల్లో కోవిడ్ థర్డ్ వేవ్ విరుచుకుపడే అవకాశం ఉందని …

Read more

Telangana Lockdown

తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేత..!

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ లో విధించిన అన్ని నిబంధనలు ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. శనివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది.  …

Read more

Abdullapurmet crime

పిల్లలు పుట్టలేదన్న అసూయతోనే.. చిన్నారిని చంపిన మేనత్త..!

అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని అనాజ్ పూర్ గ్రామంలో ఇంట్లోని ట్యాంకులో రెండు నెలల చిన్నారిని హత్య చేసిన విషయం తెలిసిందే.. ఈ కేసును పోలీసులు ఛేదించారు. చిన్నారిని చంపింది మేనత్త, మేనమామే అని పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే వారిని అరెస్టు …

Read more

Milka Singh and PM Modi

మిల్కాసింగ్ వ్యక్తిత్వం భావితరాలకు ఆదర్శం : సీఎం జగన్

‘ఫ్లయింగ్ సిక్కు’ గా ప్రసిద్ధి చెందిన భారత అథ్లెట్ మిల్కాసింగ్(91) కరోనా కారణంగా శుక్రవారం మరణించారు. ఆయన మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. దేశం గొప్ప క్రీడాకారుడిని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ఆయన ఉత్తేజకరమైన వ్యక్తిత్తం …

Read more