కరోనా వచ్చినప్పుడు పారాసిటమాల్ వాడాను : సీఎం కేసీఆర్
కరోనా విషయంలో మీడియా సంస్థలు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని, ఇది మంచిది కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. కరోనా పట్ట తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రసారం చేస్తే మంచిదని, …