Shankar Daughter Marriage2

క్రికెటర్ తో దర్శకుడు శంకర్ కూతురి పెళ్లి..!

ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు ఐశ్వర్య పెళ్లి క్రికెటర్ రోహిత్ దామోదరన్ తో జరిగింది. తమిళనాడులోని మహాబలిపురంలో ఆదివారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, …

Read more

Bank Of Baroda

మాస్క్ పెట్టుకోలేదని బ్యాంక్ కస్టమర్ ని కాల్చిన సెక్యూరిటీ గార్డు..!

మాస్క్ లేకుండా బ్యాంక్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ కస్టమర్ పై సెక్యూరిటీ గార్డు కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో చోటుచేసుకుంది. వివరాలు మేరకు ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన రాజేష్ అనే రైల్వే ఉద్యోగి, …

Read more

Chapra Vaccination center

ఖాళీ సిరంజితోనే టీకా వేసిన నర్సు.. వీడియో వైరల్

బీహార్ లోని చాప్రాలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ లో ఓ నర్సు ఖాళీ సిరంజితో వ్యాక్సిన్ వేసింది. దీంతో సీరియస్ అయిన వైద్యాధికారి నర్సును తొలగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  …

Read more

Ram Charan Fans

రామ్ చరణ్ కోసం 231 కి.మీ నడిచి వచ్చిన ఫ్యాన్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు యువతలో భారీ క్రేజ్. సోషల్ మీడియాలోనూ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా చరణ్ అభిమానులు తమ అభిమాన నటుడిని చేసేందుకు చేసిన పని చర్చనీయాంశంగా మరాంది.  సంధ్య జయరాజ్, రవి, వీరేష్ …

Read more

Team India

టీమిండియాకు ‘చోకర్స్’ ముద్ర..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పదం చోకర్స్.. క్రికెట్ లో చోకర్స్ అంటే గుర్తొచ్చే దక్షిణాఫ్రికా జట్టు.. ఎందుకంటే ప్రతి టోర్నీలోనూ బాగా ఆడుతుంది. కానీ ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలకు వచ్చేసరికి చేతులెత్తేస్తుంది. ముఖ్యంగా లీగ్ దశల్లో …

Read more

Odisha Marriage

మటన్ కూర వండలేదని ఆగిపోయిన పెళ్లి..!

అతిథి మర్యాదలు సరిగ్గాలేవనే కారణంతో మగ పెళ్లి వారు అహంకారంతో వివాహా వేదికలు వదిలి వెళ్లిపోయే ధోరణి ఎప్పుడో పాత కాలంలో ఎక్కువగా ఉండేవి.. తాజాగా అలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. మటన్ కూర వండలేదని పెళ్లి ఆగిపోయింది.  వివరాల మేరకు …

Read more

Prakash Raj Pannel

‘మా’ ఎన్నికలకు ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు వీరే..!

త్వరలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA) ఎన్నికలు జరుగనున్నాయి. అధ్యక్ష పోటీలో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, హీరో విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్, హేమ ఉన్నారు. ఈనేపథ్యంలో ప్రకాశ్ రాజ్ తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు. మొత్తం 27 మందితో జాబితాను …

Read more

Adimulapu Suresh

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు..!

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్ద అయినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇంటర్ పరీక్షలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగిందని, సుప్రీం ఆదేశాల ప్రకారం జూలై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని పేర్కొన్నారు.  …

Read more

Jiophone Next

అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన రిలయన్స్ జియో..!

రిలయన్స్ జియో టెలికం రంగంలో మరో సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ ‘జియోఫోన్ నెక్ట్స్’ ను లాంచ్ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ గురువారం ఆవిష్కరించారు. గూగుల్ భాగస్వామ్యంతో ఈ కొత్త …

Read more

Supreme court

జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టు వార్నింగ్..!

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ ఉమేష్ మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ …

Read more