లార్డ్స్ లో టీమిండియా చారిత్రక విజయం..!
ఇంగ్లంతో లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 151 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. చివరి రోజు భారత పేసర్లు చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోయారు. దీంతో రూట్ సేన సెకండ్ …