ఆయేషాకు విడాకులు ఇచ్చిన శిఖర్ ధావన్.. ఈ ఆయేషా ఎవరూ..?
సెలబ్రెటీల విషయంలో విడాకులు, పెళ్లిళ్లు కామన్ అయిపోయింది. తాజాగా టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నారు. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోవాల్సి వచ్చింది. వీరిద్దరికి 2012లో పెళ్లయింది. …