శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జగన్..

తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా వెళ్లి శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.

సీఎం జగన్ కు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. సీఎం జగన్ బేబి ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్ ను, డైరీని సీఎం జగన్ ఆవిష్కరించారు. 

Leave a Comment