ఈ దోశ తింటే.. రూ.71 వేలు మీవే..!
చాలా మందికి ఇష్టమైన వంటకాల్లో దోశ ఒకటి. దోశలను చాలా ఇష్టంగా లాగేస్తుంటారు. అలాంటి ఆహార ప్రియులకు ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ ఈటింగ్ ఛాలెంజ్ నిర్వహిస్తోంది.. ఆ రెస్టారెంట్ లో పెట్టే దోశను తింటే రూ.71 వేలు ప్రైజ్ మనీని ప్రకటించింది. …