మహిళా ఎస్సై మానవత్వం.. ఎండలో 3 కి.మీ. శవాన్ని మోస్తూ..!
ఎర్రటి ఎండలో గుర్తుతెలియని శవాన్ని 3 కిలోమీటర్లు మోసి మానవత్వం చాటుకున్నారు మహిళా ఎస్సై.. ఈ ఘటన ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో సోమవారం జరిగింది. హాజీపురం రెవెన్యూ ఫారెస్ట్ లో సుమారు 65 ఏళ్లు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి శవం …