మైదా పిండి దేని నుంచి తయారు చేస్తారో తెలుసా?
గోధుమ పిండి, బియ్యం పిండి, శనగ పిండి, మైదా పిండి.. ఇవన్నీ మనం ఇంట్లో వాడే ఆహార పదార్థాలు.. అయితే గోధుమల నుంచి గోధుమ పిండి, శనగల నుంచి శనగ పిండి, బియ్యం నుంచి బియ్యం పిండి తయారవుతాయి. మరీ మైదా …
గోధుమ పిండి, బియ్యం పిండి, శనగ పిండి, మైదా పిండి.. ఇవన్నీ మనం ఇంట్లో వాడే ఆహార పదార్థాలు.. అయితే గోధుమల నుంచి గోధుమ పిండి, శనగల నుంచి శనగ పిండి, బియ్యం నుంచి బియ్యం పిండి తయారవుతాయి. మరీ మైదా …
వేడి వేడి అన్నంలో పచ్చళ్లతో పాటు మరి కాస్త నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుంది కదూ.. అయితే ఈ పచ్చళ్లు లిమిట్ గానే తీసుకోవాలి. బాగున్నాయి కదా అని ఎక్కువగా తింటే మాత్రం హానికరమేనట.. ముఖ్యంగా పురుషులు ఊరగాయలు, చట్నీలు, …
బీర్ తాగడం ఆరోగ్యానికి హానీకరం.. ఇది వైద్య నిపుణులు చెప్పే మాట.. కానీ..బీర్ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు పోర్చుగీస్ కి చెందిన నోవా యూనివర్సిటీ రీసెర్చ్ లో తేలింది.. ప్రతిరోజూ కొద్ది మొత్తంలో బీర్ తాగడం వల్ల శరీరంలో …
ప్రతి ఒక్కరిది ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. దీంతో మనిషి జీవినశైలిలో మార్పులు వచ్చేశాయి. ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. రెడీ టు ఈట్ ఫుడ్స్ తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు ప్రజలు ప్యాకేజ్డ్ ఫుడ్స్ …
ప్రస్తుతం మనిషి జీవిన శైలిలో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక చాలా మంది నిద్రను చాలా లైట్ తీసుకుంటున్నారు. మనిషి జీవితంలో నిద్ర అనేది చాలా అవసరం.. ఒత్తిడి, …
ఇటీవల కాలంలో పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మారిన జీవన శైలి, ఆహార పదార్థాల వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతోంది. గత 40 ఏళ్లలో మగవారిలో సగటు స్పెర్మ్ కౌంట్ సంఖ్య దాదాపు సగానికి తగ్గిపోయిందని అధ్యయనాలు …
భారత్ లో మధుమేహంపై పెరుగుదలపై ఐసీఎంఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. మధుమేహం నియంత్రణకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. గతంలో డయాబెటీస్ రోగులపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలతో …
ఇప్పటికే కరోనాతో అల్లాడిపోతున్న ప్రపంచానికి మరో వైరస్ ఆందోళన కలిగిస్తోంది. అదే మంకీపాక్స్.. ఈ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరిక జారీ చేసింది. ప్రజారోగ్యానికి మంకీపాక్స్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు …
తేనె, వెల్లుల్లి ఇవి రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఖాళీ కడుపుతో వీటిని కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. తేనె, వెల్లుల్లి కలిపి తీసుకోవడం వల్ల …
కేరళలో టమాటా ఫీవర్ వణికిస్తోంది.. ఇప్పటికీ దాదాపు 100 మంది చిన్నారులకు ఈ జ్వరం సోకింది. కేరళ రాష్ట్రంలో చిన్నారులను, తల్లిదండ్రులను టమోటా జ్వరం భయాందోళనలు రేపుతోంది.. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు. …