National Recruitment Agency

నిరుద్యోగుల కోసం కేంద్రం కీలక నిర్ణయం : నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా నిరుద్యోగులకు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహిస్తామని తెలిపారు.  …

Read more

AP Cet exams

ఏపీలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్ సెట్ పరీక్షల తేదీలు ఖరారు..!

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలను విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, లా సెట్, ఎడ్ సెట్ అన్ని పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 10 నుంచి ఈ ప్రవేశ పరీక్షలు …

Read more

AP Sachiwalayam Exams

సెప్టెంబర్‌ 20 నుంచి ‘సచివాలయ’ పరీక్షలు

రాష్ట్రంలో సెప్టెంబర్‌ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… వారం …

Read more

New Education Policy

కొత్త విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం..!

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మానవ వనరుల శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మారుస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు నూతన జాతీయ విద్యా విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా చదువును …

Read more

Govt Jr Colleges

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణ..!

కార్పొరేట్ కళాశాలల దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల నిర్వహించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంసెట్, జేఈఈఈ, ఐఐఐటీ వంటి కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణిచ్చేలా చర్యలు తీసుకోనున్నామన్నారు. ఇందుకు సంబంధించిన కార్యచరణ …

Read more

Adimulapu suresh

సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో పాఠశాలలు ప్రారంభం..!

ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు పున: ప్రారంభిచాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.  మెరుగైన విద్య, విద్యార్థులకు రుచికరమైన జగనన్న గోరుముద్ద(మధ్యాహ్న …

Read more

AP SSC

ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్ : గ్రేడ్ పాయింట్లు లేకుండానే అందరూ పాస్

రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. మార్చి 2020 నాటికి నమోదైన పదో తరగతి విద్యార్థులందరినీ …

Read more

AP entrance exams

ఏపీలో ఎంట్రన్స్ పరీక్షలు వాయిదా..!

రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తురిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎంసెట్ తో సహా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా వేస్తు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం …

Read more

SBi Recruitment 2020

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : పరీక్ష లేకుండానే SBI ఉద్యోగం..

స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. 445 స్పెషలిస్టు ఆఫిసర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ ఉద్యోొగాలను ఎగ్జామ్ లేకుండా భర్తీ చేయనుంది. SBI కమిటీ అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి 100 మార్కులకు …

Read more

gate online classes

రేపటి నుంచి ఆన్ లైన్ లో  GATE కోచింగ్

ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు ఉచిత Online GATE కోచింగ్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ కాకినాడు, యోగి వేమన విశ్వవిద్యాలయం కడప ఆధ్వర్యంలో గేట్ ఆన్ లైన్ కోచింగ్ ను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నిర్వహించునుంది.  కోచింగ్ సెషన్ …

Read more