SBI New Feature

ఏటీఎం వినియోగదారుల కోసం ఎస్బీఐ కొత్త ఫీచర్..!

తన కస్టమర్ల భద్రత కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఏటీఎంలో బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ చెక్ చేసిన ప్రతిసారి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓ మెసేజ్ పంపడం ద్వారా కస్టమర్లను అప్రమత్తం …

Read more

మైనస్ 24 శాతానికి పడిపోయిన భారత జీడీపీ..!

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఎప్పుడూ లేని విధంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పాతాళానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్ నుంచి జూన్ తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఏకంగా మైనస్ 23.9 శాతం క్షీణించిందని కేంద్ర గణాంకాల …

Read more

RBI

రూ.2 వేల నోటుపై ఆర్బీఐ క్లారిటీ..!

ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2 వేల నోటు పెద్దది. అయితే కొంత కాలంగా రూ.2 వేల నోటును రద్దు చేస్తారన్న పుకార్లు వచ్చాయి. వీటన్నింటికీ ఆర్బీఐ క్వారిటీ ఇచ్చింది. రూ.2 వేల నోటు చలామణి క్రమంగా తగ్గుతోందని, గత ఆర్థిక …

Read more

bank of america

కస్టమర్ ఖాతాలో రూ.182 కోట్లు వేసిన బ్యాంక్..షాకైన కస్టమర్..!

అమెరికాలో ప్రసిద్ధి చెందిన సిటీ గ్రూప్ పొరపాటున 900 మిలియన్ల డాలర్లను కస్టమర్ల అకౌంట్లలోకి తరలించిన ఉదంతం అందిరినీ షాక్ కు గురిచేసింది. ఇది మరవకముందే మరో దిగ్గజ బ్యాంకులో ఇలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మసాచుసెట్స్ లోని బ్యాంక్ …

Read more

Door step ATM

SBI గుడ్ న్యూస్ : వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు.. మీ ఇంటి వద్దకే ఏటీఎం..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. తన కస్టమర్ల కోసం డోర్ స్టెప్ ఏటీఎం సర్వీస్ ను ప్రారంభించింది. ఇక నుంచి మీరు డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఏటీెఎం సెంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. …

Read more

Detel Easy Electrical bike

ప్రపంచంలోనే అతి చౌకైన బైక్ ఇప్పుడు ఇండియాలో.. ధర ఎంత అంటే..

 ప్రపంచంలోనే అత్యంత సరసమైన ఫీచర్ ఫోన్ మరియు టీవీ తీసుకొచ్చిన ఢిల్లీకి చెందిన ఎలక్ట్రికల్ బ్రాండ్ డీటెల్ సంస్థ తాజాగా అతి చౌకైన ఎలక్ట్రికల్ బైక్ ను విడుదల చేసింది. డీటెల్ ఈజీ పేరుతో ఈ బైక్ మార్కెట్ లో లభించనుంది. …

Read more

gold rates

 పసిడి సరికొత్త రికార్డు..!

బంగారం అంటే ఇష్టపడని వారుండరు. అయితే పుత్తడి ధరలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో కొనుగోలు చేయడం సామాన్యులకు భారంగా మారుతోంది. వివాహాల నేపథ్యంలో కొందరు తప్పనిసరిగా నగలను విక్రయిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో వాణిజ్య రంగం దెబ్బతిని, మరొకొందరు బంగారంపై పెట్టుబడి …

Read more

SBI Warning

కస్టమర్లకు ఎస్బీఐ హెచ్చరిక..!

సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డబ్బులు కాజేసేందుకు నేరగాళ్లు కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్బీఐ తన ఖాతాదారులకు పలు హెచ్చరికలు జారీ చేసింది. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని సూచించింది.  అంతే కాదు..ఏదైనా వెబ్ సైట్ …

Read more

Vat on Petrole in AP

ఏపీలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంపు..!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను పెంచింది. ఈ మేరకు పెట్రోల్ ధరపై రూ.1.24, డీజిల్ ధరపై 93 పైసలు వ్యాట్ పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  పెట్రోల్ …

Read more

Consumer protection act

 దేశంలో కొత్త రక్షణ చట్టం అమలు..!

దేశంలో వినియోగదారుల రక్షణ చట్టం-19 సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి సంబంధించిన నోటిఫికేషన్ ను గతవారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇది ఇప్పుడు వినియోగదారుల రక్షణ చట్టం-1986 ను భర్తీ చేసింది. ఈ కొత్త చట్టంలో వినియోగదారులకు …

Read more