ఏటీఎం వినియోగదారుల కోసం ఎస్బీఐ కొత్త ఫీచర్..!
తన కస్టమర్ల భద్రత కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఏటీఎంలో బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ చెక్ చేసిన ప్రతిసారి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఓ మెసేజ్ పంపడం ద్వారా కస్టమర్లను అప్రమత్తం …