టీవీ వీక్షకులకు ఇకపై 200 ఛానళ్లు ఉచితం
ఇప్పటి వరకు దేశంలో రూ.130 చెల్లిస్తే 100 ఉచిత ఛానళ్లు మాత్రమే చేసే వెసులుబాటు ఉండేది. ఇప్పుడది 200 ఛానళ్లకు పెరిగింది. ట్రాయ్ కొత్త విధానం ప్రకారం రూ.130 చెల్లిస్తే 200 ఛానళ్లు ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. పాత విధానంలో 100 …