నీళ్ల కుండను తాకాడని.. దళిత విద్యార్థిని కొట్టి చంపిన టీచర్..!
స్కూల్ లో మంచి నీళ్ల కుండను తాకాడనే కారణంతో ఓ దళిత విద్యార్థిని ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా కొట్టాడు.. దీంతో ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ఘటన రాజస్తాన్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జలోర్ జిల్లలోని సురానా గ్రామంలోని ఓ …