మేయర్ పీఠమెక్కిన తొలి దళిత మహిళ..!
తమిళనాడులో రాాజధాని చెన్నై నగరపాలక సంస్థ మేయర్ గా తొలిసాారిగా ఓ దళిత మహిళ ఎన్నికయ్యారు. చెన్నై కార్పొరేషన్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా విజయం సాధించిన 28 ఏళ్ల ఆర్.ప్రియను ఈ పదవికి డీఎంకే నామినేట్ చేసింది. శుక్రవారం ప్రియ మేయర్ …