గొంతులో ఆహారం ఇరుక్కొని.. ఎమ్మెల్యే కూతురు మృతి..!
ఉత్తర్ ప్రదేశ్ ప్రతాప్ గఢ్ బీజేపీ ఎమ్మెల్యే రాజేంద్ర మౌర్య కుమార్తె పూనమ్ మౌర్య అనుమానస్పదంగా మృతి చెందారు. గొంతులో ఆహారం ఇరుక్కొని ఆమె చనిపోయినట్లు పోస్టు మార్టం నివేదకలో నిర్ధారణ అయ్యింద. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు …