ys jagan mohan reddy

ఆందోళన చెందొద్దు

దరఖాస్త చేసుకున్న ఐదు రోజుల్లో పింఛన్ మంజూరు సీఎం జగన్ అమరావతి : గ్రామ సచివాలయాల్లో వైఎస్సార్ పింఛన్ కానుకకు అర్హులైన వారి పేర్లు ప్రదర్శించామని, ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే ఆందోళన చెందాల్సిన పని లేదని సీఎం జగన్ మోహన్ …

Read more

corona viruse in chennai air port

చెన్నై ఎయిర్ పోర్టులో కలకలం

చెన్నై ఎయిర్ పోర్టులో కరోన వైరస్ కలకలం రేపింది. వల్లూజిన్ అనే ప్రయాణికుడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. చైనాకు చెందిన వల్లూజిన్ మలేషియా నుంచి చెన్నైకు వచ్చాడు. రాజీవ్ గాంధీ హాస్పిటల్ లో అతనికి వైద్యం అందిస్తునా్నరు. మరో …

Read more

jana sena

నిధులు కేటాయించకపోవడానికి – వైసీపీ ప్రభుత్వమే కారణం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు నిధులు కేటాయించకపోవడనికి వైసీపీ ప్రభుత్వమే కారణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇలాంటి బడ్జెట్ రూపొందించిన ప్రధాని …

Read more

central government Budget 2020

కేంద్ర బడ్జెట్ 2020 – నిరాశపరిచిన బడ్జెట్

ఆర్థిక మంత్రి నిర్మల సీతరామన్  2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నరేంద్ర ;ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ప్రకటించలేదు. అయితే ఆదాయ …

Read more

sbi

అదరగొట్టిన SBI

క్యూ౩ ఆర్థిక ఫలితాలు వెల్లడి  పెరిగిన నికర లాభం  స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా దుమ్మురేపింది. అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను బ్యాంకు తాజాగా విడుదల చేసింది. బ్యాంకు నికర లాభం 41శతం వృద్ధితో 6,797 కోట్ల  రూపాయల …

Read more

decentralization

అర్ధరాత్రి ఎపి ప్రభుత్వం సంచలన నిర్ణయం

అమరావతి : ఎపి ప్రభుత్వం అర్ధరాత్రి  సంచలన నిర్ణయం తీసుకుంది. పాలన వికేంద్రికరణను అధికారికంగా ప్రారంభించింది. పాక్షిక న్యాయ విభాగం అయిన విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీ చైర్మన్ సభ్యుల కార్యాలయాలను కర్నూల్ కు తరలించినట్లు ఎపి ప్రభుత్వం కీలక …

Read more

JC diwakar reddy

ఆర్ధిక మూలాలపై దెబ్బ కొడుతున్నాడు : జేసి

విజయవాడ : సీఎం జగన్ మనుషులను చంపకుండా ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నారని మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు జేసి దివాకర్ రెడ్డి విమర్శలు చేశారు. శనివారం ఆయన మాట్లాడారు. అధికారం ఉందనే అహంతో జగన్ కక్షపూరితంగా దివాకర్ ట్రావెల్ బస్సులను …

Read more

Corona virus

భారత్ లోకి కరోనా !

న్యూడిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత దేశం లోకి ప్రవేశించింది. కేరళలో యోలి కరోనా కేసు నమోదైంది.కేరళకు చెందినా ఒక విద్యార్ధి చైనాలోని వూ హాన్ యూనివర్సిటీ లో విద్యనభ్యసిస్తున్నాడు. ఇటీవల భరత్ కు వచ్చిన అతడికి …

Read more

ap muncipal elections

ఏపీ లో ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు

విజయనగరం: మున్సిపల్‌ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన నగరపాలక సంస్థ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలకు అనుగుణంగా …

Read more

janasena

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో జనసేనాని..!

ఢిల్లీ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీతో ఏపీలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీల ఉమ్మడి ప్రయోజనాల కోసం పని చేస్తామని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. ఇక, ఇప్పుడు ఢిల్లీ …

Read more