ఆందోళన చెందొద్దు
దరఖాస్త చేసుకున్న ఐదు రోజుల్లో పింఛన్ మంజూరు సీఎం జగన్ అమరావతి : గ్రామ సచివాలయాల్లో వైఎస్సార్ పింఛన్ కానుకకు అర్హులైన వారి పేర్లు ప్రదర్శించామని, ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే ఆందోళన చెందాల్సిన పని లేదని సీఎం జగన్ మోహన్ …
దరఖాస్త చేసుకున్న ఐదు రోజుల్లో పింఛన్ మంజూరు సీఎం జగన్ అమరావతి : గ్రామ సచివాలయాల్లో వైఎస్సార్ పింఛన్ కానుకకు అర్హులైన వారి పేర్లు ప్రదర్శించామని, ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే ఆందోళన చెందాల్సిన పని లేదని సీఎం జగన్ మోహన్ …
చెన్నై ఎయిర్ పోర్టులో కరోన వైరస్ కలకలం రేపింది. వల్లూజిన్ అనే ప్రయాణికుడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. చైనాకు చెందిన వల్లూజిన్ మలేషియా నుంచి చెన్నైకు వచ్చాడు. రాజీవ్ గాంధీ హాస్పిటల్ లో అతనికి వైద్యం అందిస్తునా్నరు. మరో …
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ కు నిధులు కేటాయించకపోవడనికి వైసీపీ ప్రభుత్వమే కారణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇలాంటి బడ్జెట్ రూపొందించిన ప్రధాని …
ఆర్థిక మంత్రి నిర్మల సీతరామన్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. నరేంద్ర ;ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ప్రకటించలేదు. అయితే ఆదాయ …
క్యూ౩ ఆర్థిక ఫలితాలు వెల్లడి పెరిగిన నికర లాభం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా దుమ్మురేపింది. అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను బ్యాంకు తాజాగా విడుదల చేసింది. బ్యాంకు నికర లాభం 41శతం వృద్ధితో 6,797 కోట్ల రూపాయల …
అమరావతి : ఎపి ప్రభుత్వం అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. పాలన వికేంద్రికరణను అధికారికంగా ప్రారంభించింది. పాక్షిక న్యాయ విభాగం అయిన విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీ చైర్మన్ సభ్యుల కార్యాలయాలను కర్నూల్ కు తరలించినట్లు ఎపి ప్రభుత్వం కీలక …
విజయవాడ : సీఎం జగన్ మనుషులను చంపకుండా ఆర్థిక మూలాలపై దెబ్బ కొడుతున్నారని మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు జేసి దివాకర్ రెడ్డి విమర్శలు చేశారు. శనివారం ఆయన మాట్లాడారు. అధికారం ఉందనే అహంతో జగన్ కక్షపూరితంగా దివాకర్ ట్రావెల్ బస్సులను …
న్యూడిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత దేశం లోకి ప్రవేశించింది. కేరళలో యోలి కరోనా కేసు నమోదైంది.కేరళకు చెందినా ఒక విద్యార్ధి చైనాలోని వూ హాన్ యూనివర్సిటీ లో విద్యనభ్యసిస్తున్నాడు. ఇటీవల భరత్ కు వచ్చిన అతడికి …
విజయనగరం: మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన నగరపాలక సంస్థ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలకు అనుగుణంగా …
ఢిల్లీ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీతో ఏపీలో రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. రెండు పార్టీల ఉమ్మడి ప్రయోజనాల కోసం పని చేస్తామని ఇరు పార్టీల నేతలు ప్రకటించారు. ఇక, ఇప్పుడు ఢిల్లీ …